Recent Posts

ప్ర‌ధాని మోదీ చెప్పేది ఒక్క‌టి.. చేసేది ఒక్క‌టి.. ప్రెస్‌మీట్‌లో CM KCR ఫైర్‌

ప్ర‌ధాని న‌రేంద్ర మోదీపై సీఎం కేసీఆర్ మ‌రోసారి నిప్పులు చెరిగారు. మోదీ చెప్పేది ఒక‌టి.. చేసేది ఒక్క‌ట‌ని ఆయ‌న ఎద్దేవా చేశారు. మోదీ అబ‌ద్ధాలు చెబుతున్నార‌ని.. అందులో భాగంగానే విద్యుత్ సంస్క‌ర‌ణ‌లు తెచ్చిన్రు అని విమ‌ర్శించారు. సీఎం కేసీఆర్‌ ప్ర‌గ‌తిభ‌వ‌న్‌లో నిర్వ‌హించిన ప్రెస్‌మీట్‌లో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. “నిన్న, మొన్న జనగామ, యాదాద్రి జిల్లాల కలెక్టరేట్లను ప్రారంభించుకున్నాం. ఈ సందర్భంగా బహిరంగ సభలో అన్ని విషయాలు చెప్పలేం. …

Read More »

హైదరాబాద్‌ నలుదిశలా ఐటీ-మంత్రి కేటీఆర్

హైదరాబాద్‌ నలుదిశలా ఐటీని విస్తరించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని మంత్రి కేటీఆర్‌ అన్నారు. తూర్పు హైదరాబాద్‌లో లక్ష మంది ఉద్యోగులు పనిచేసేలా కార్యాచరణ రూపొందించామని  చెప్పారు. జెన్‌ ప్యాక్ట్‌ విస్తరణ పూర్తయితే లక్ష లక్ష్యానికి సమీపిస్తామన్నారు. ఉప్పల్‌లో జెన్‌ ప్యాక్ట్‌ సంస్థ విస్తరణకు మంత్రులు కేటీఆర్‌, మల్లారెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ.. జెన్‌ ప్యాక్ట్‌ సంస్థకు శుభాకాంక్షలు తెలిపారు. జెన్‌ ప్యాక్ట్‌ను వరంగల్‌లోనూ విస్తరిస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు.పశ్చిమ హైదరాబాద్‌కు దీటుగా …

Read More »

మొలకెత్తిన గింజలతో లాభాలు ఎన్నో..?

  మొలకెత్తిన గింజలతో ఆరోగ్యం బాగుంటుందని నిపుణులు అంటున్నారు. మొలకెత్తిన గింజలతో లాభాలెంటో ఇప్పుడు తెలుసుకుందాం. శనగలు, పెసలు, అలసందలు లాంటి గింజలను నీటిలో నానబెడితే మొలకెత్తుతాయి.  ప్రొటీన్లు, విటమిన్లు అధికంగా ఉండటంతో ఆరోగ్యం  మెరుగుపడుతుంది. ఐరన్, కాపర్ ఉండటం వల్ల రక్తప్రసరణను మెరుగుపరుస్తాయి. జుట్టు పెరగడానికి తోడ్పడును. డైటింగ్ చేసేవారు, బరువు తగ్గాలనుకునేవారికి మినరల్స్ శాతం ఎక్కువ. విటమిన్-ఎ పుష్కలం ఉండటంతో కంటికి మంచిది.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat