పేపర్ బాయ్ దర్శకుడు జయ శంకర్ ప్రస్తుతం తన రెండో సినిమా అరిని ప్రమోట్ చేసే పనిలో ఉన్నారు. అరి …
Read More »అమరవీరుల త్యాగాలను కించపరిచేలా ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యలు
తెలంగాణ అమరవీరుల త్యాగాలను కించపరిచేలా ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యలు ఉన్నాయని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా గన్పార్కులోని అమరవీరుల స్థూపాన్ని పాలతో శుద్ధి చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, ఎమ్మెల్సీ ప్రభాకర్, ఎమ్మెల్యేలు మాగంటి గోపినాథ్, దానం నాగేందర్, కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్తో పాటు పెద్దఎత్తున టీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి …
Read More »