Recent Posts

మార్చి 17న ఏపీ బడ్జెట్

cm jagan join at kadapa steel plant bhumi pooja program

ఏపీ రాష్ట్ర వార్షిక బడ్జెట్ ను మార్చి 17న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం శాసన సభలో ప్రవేశపెట్టే అవకాశముంది. మార్చి 14న బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.. విశాఖలో జీ-20 సమావేశాల నేపధ్యంలో 25 లేదా 27న సమావేశాలు ముగించనున్నారు. 22న ఉగాది సందర్భంగా ఒకటి లేదా రెండు రోజులపాటు సెలవు ఇవ్వనున్నారు. విశాఖకు సీఎం కార్యాలయం తరలివెళ్లడంపై ముఖ్యమంత్రి జగన్ ఈ సమావేశాల్లో …

Read More »

మిషన్ కాకతీయ పై పంజాబ్ అగ్రికల్చర్ వర్సిటీ నిపుణుల బృందం ఆధ్యాయనం

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయ పథకంలో భాగంగా రాష్ట్రంలో అభివృద్ధి చేసిన చెరువులు, చెక్ డ్యాంలను పంజాబ్ అగ్రికల్చర్ వర్సిటీ నిపుణుల బృందం పరిశీలించనుంది. మార్చి 2, 3 తేదీల్లో పలు జిల్లాల్లో పర్యటించనుంది. అనంతరం భూగర్భ జలాల రీఛార్జింగ్పై ఆ రాష్ట్ర  ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ కు సమగ్ర నివేదిక ఇవ్వనుంది. ఈనెల 16న భగవంత్ కూడా కొండపోచమ్మ సాగర్ …

Read More »

అదానీపై సీబీఐ, ఈడీలతో విచారణ జరిపించాలి

ప్రధానమంత్రి నరేందర్ మోదీ నిజాయితీపరుడైతే అదానీపై సీబీఐ, ఈడీలతో విచారణ జరిపించాలని తెలంగాణ రాష్ట్ర ఆర్ & బీ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. మోదీ, అమిత్ షా రెండు కేసుల్లో రూ.22లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. బీబీసీపై ఐటీ దాడులు చేయించడం దుర్మార్గమన్నారు. మోదీ పాలనలో నిత్యావసరాల ధరలు ఆకాశన్నంటాయని మండిపడ్డారు. దేశంలో బీజేపీ పాలనకు వ్యతిరేకంగా సీఎం కేసీఆర్ పోరాటం చేస్తున్నారని …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat