పేపర్ బాయ్ దర్శకుడు జయ శంకర్ ప్రస్తుతం తన రెండో సినిమా అరిని ప్రమోట్ చేసే పనిలో ఉన్నారు. అరి …
Read More »కోహెడలో అత్యాధునిక వసతులతో రూ.50 కోట్లతో హోల్సేల్ చేపల మార్కెట్
తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా కోహెడలో అత్యాధునిక వసతులతో హోల్సేల్ చేపల మార్కెట్ ను నిర్మించనున్నట్టు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. సుమారు రూ.50 కోట్లతో 10 ఎకరాల విస్తీర్ణంలో మార్కెట్ నిర్మాణం చేపడతామన్నారు. హోల్సేల్, రిటైల్ మారెట్తో పాటు కోల్డ్ స్టోరేజ్, క్యాంటీన్ వంటి సౌకర్యాలు కల్పిస్తామన్నారు. హైదరాబాద్ మాసబ్ట్యాంక్లోని తన కార్యాలయంలో శుక్రవారం పశుసంవర్ధక, మత్స్య, …
Read More »