Recent Posts

Politics : శ్రీశైలంను దర్శించుకోనున్న భారత రాష్ట్రపతి..

Politics భారత రాష్ట్రపతి ద్రౌపది మర్మ మరోసారి ఆంధ్రప్రదేశ్లో పర్యటించనున్నారు.. ఈనెలా కరుణ నంద్యాల జిల్లాలో ఉన్న శ్రీశైలం క్షేత్రాన్ని దర్శించుకోనున్నారు.. భారత రాష్ట్రపతి ద్రౌపది మురము ఇటీవల ఏపీలో పర్యటించిన సంగతి తెలిసిందే ఈ సందర్భంగా ఆమెను… పోరంకిలో ఏపీ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సన్మానం చేశారు. అలాగే ఆ పర్యటనలో భాగంగా ఆమె మూడు రోజులు పాటు విజయవాడ విశాఖ తిరుపతి …

Read More »

Politics : ఢిల్లీలో గులాబీ జెండాను ఎగురవేసిన రోజే తొలి నిర్ణయం తీసేసుకున్న కేసీఆర్..

Politics బీఆర్ఎస్ పార్టీ తాజాగా ఢిల్లీలో గులాబీ జెండాను ఎగురవేసింది అయితే జెండాను ఎగరవేసిన రోజే మిగిలిన పనులన్నీ ప్రకటించేశారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. ఈరోజు ఢిల్లీలో బీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించారు.. ఈ కార్యాలయ కార్యదర్శిగా రవి కొహార్‌ను నియమించారు.ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ సందర్భంగా..అబ్‌ కీ బార్ కిసాన్ సర్కారే తమ నినాదమని ప్రకటించిన KCR.. తొలి నిర్ణయం కూడా రైతులకు సంబంధించే తీసుకున్నారు. అలాగే కిసాన్‌ సెల్‌ను నియమించారు. …

Read More »

politics : పెళ్లికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన జగన్..

politics ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బుధవారం నెల్లిమ‌ర్ల ఎమ్మెల్యే బ‌డ్డుకొండ అప్ప‌ల‌నాయుడు కుమారుడు బడ్డుకొండ మనిదీప్ వివాహానికు హాజరయ్యారు.. విజయనగరం దాకమర్రి జంక్షన్ రఘు ఇంజనీరింగ్ కాలేజీలో జరిగిన వివాహ వేడుకలో నూతన వధూవరులు స్నేహ, మణిదీప్‌లను ఆశీర్వదించారు విజయనగరం జిల్లా నెల్లిమర్ల ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు పెద్ద కుమారుడు వివాహం భీమునిపట్నం మండలం దాకమర్రిలో జరిగింది అయితే ఈ వివాహానికి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి హాజరయ్యారు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat