Recent Posts

రేపు హైద‌రాబాద్‌కు మోడీ..!

ప్రధాని నరేంద్ర మోదీ రేపు ( సోమవారం ) తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరానికి రానున్నారు.నగరంలో రేపు ప్రారంభం కానున్న రెండు అదిపెద్ద కార్యక్రమాలను ప్రధాని మోడీ ప్రారంభించనున్నట్లు తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. నాస్కామ్ ఇండియా లీడర్‌షిప్ ఫోరం(ఎన్ఐఎల్ఎఫ్), వరల్డ్ కాంగ్రెస్ ఐటీ(డబ్ల్యూసీఐటీ) కార్యక్రమాలు సోమవారం ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమాలకు భాగ్యనగరం వేదికైంది. ఈ కార్యక్రమాలకు సంబంధించి ఇప్పటికే …

Read More »

మిషన్ భగీరథ పనుల్లో అద్భుతం ..

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు దేశ వ్యాప్తంగా ఏ ముఖ్యమంత్రి చేయని శపదం రానున్న ఎన్నికల్లోపు రాష్ట్రంలో ప్రతి ఇంటికి సురక్షితమైన త్రాగునీరు అందించకపోతే ఓట్లు అడగను అని .అయితే అప్పట్లో సీఎం కేసీఆర్ చేసిన శపదం దేశ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించింది. ఈ క్రమంలో ఇంటి ఇంటికి నీరందించడానికి టీఆర్ఎస్ సర్కారు అమలు చేస్తున్న అత్యంత ప్రతిష్టాత్మకమైన పథకం …

Read More »

25,26 తేదీల్లో మండల రైతు సమన్వయ సమితిల ప్రాంతీయ సదస్సులు.. కేసీఆర్

ఈ నెల 25,26 తేదీల్లో మండల రైతు సమన్వయ సమితిల ప్రాంతీయ సదస్సులు నిర్వహించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. వ్యవసాయాన్ని లాభసాటి చేయడం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను రైతులకు చేర్చే విషయంలో రైతు సమన్వయ సమితిలు నిర్వహించాల్సిన పాత్రకు సంబంధించిన ఈ సదస్సుల్లో సభ్యులకు వివరించనున్నట్లు వెల్లడించారు. 25న హైదరాబాద్ లోని వ్యవసాయ విశ్వ విద్యాలయంలో, 26న కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో ప్రాంతీయ సదస్సులు నిర్వహిస్తామని వెల్లడించారు. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat