Recent Posts

వైఎస్‌ జగన్‌ తీవ్ర దిగ్ర్భాంతి..!

చిత్తూరు జిల్లా పలమనేరు మండలం మొరంలో విషాదం చోటుచేసుకుంది. సెఫ్టిక్‌ ట్యాంక్‌ క్లీన్‌ చేస్తూ అస్వస్థతకు గురైన ఎనిమిది మంది దుర్మరణం చెందారు. కాగా శుక్రవారం ఉదయం వెంకటేశ్వర హేచరీస్ ప్రైవేట్ లిమిటెడ్ (వీహెచ్‌పీఎల్)కు చెందిన సెప్టిక్‌ ట్యాంక్‌ శుభ్రం చేసేందుకు మొత్తం ఎనిమిది మంది వచ్చారు. ట్యాంక్‌ నుంచి ఒక్కసారిగా విష వాయువు వెలువడటంతో వీరంతా అస్వస్థతకు గురయ్యారు. దీంతో వారిని పలమనేరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే …

Read More »

జ‌గ‌న్ సీరియ‌స్‌.. ప‌వ‌న్‌కు చెక్.. చంద్ర‌బాబుకు షాక్.. వైసీపీలోకి టాలీవుడ్ సాలిడ్ రైట‌ర్‌..?

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ పార్ట్ టైమ్ పాలిటిక్స్‌ను వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సీరియ‌స్‌గా తీసుకున్నారా.. అంటే రాజకీయ వ‌ర్గాల్లో అవున‌నే స‌మాధానం వినిపిస్తోంది. ప‌వ‌న్ చేస్తున్న రాజ‌కీయాలు క‌రెక్ట్‌గా గ‌మ‌నిస్తే.. ఆయ‌న జ‌గ‌న్ టార్గెట్ చేసుకొని టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఏదైనా ఇబ్బందుల్లో. చిక్కుకున్న‌ప్పుడు అంటే క‌రెక్ట్‌గా చెప్పాలంటే బాబు బ్యాచ్ అడ్డంగా బుక్ అయిన‌ప్పుడు ఆ మ్యాట‌ర్‌ని డైవ‌ర్ట్ చేయ‌డం కోసం ప‌వ‌న్ బ‌య‌ట‌కు …

Read More »

సంచలన నిర్ణయం తీసుకోనున్న టీ సర్కార్..?

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకోనుంది.వచ్చే మార్చి ( లేదా ) ఏప్రిల్ లో జరుగనున్న పంచాయతీ ఎన్నికల్లో జరగనున్న సర్పంచ్ ఎన్నికల్లో సర్పంచ్ ఎన్నికకు కనీస విద్యార్హత SSC ( పదో తరగతి) ఉండాలని నిర్ణయం తీసుకోనుంది.ఈ సందర్భంగా సర్పంచ్ ఎన్నికకు కనీస విద్యార్హత 10వ తరగతి ఉండాలని రాష్ట్ర పంచాయతీరాజ్ మంత్రి జూపల్లి కృష్ణారావు అధ్యక్షతన ఏర్పడిన మంత్రివర్గ సబ్ కమిటీ నిర్ణయం తీసుకుంది. ఈ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat