పేపర్ బాయ్ దర్శకుడు జయ శంకర్ ప్రస్తుతం తన రెండో సినిమా అరిని ప్రమోట్ చేసే పనిలో ఉన్నారు. అరి …
Read More »పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి..వాసుదేవ రెడ్డి
టీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, పార్టీకి కార్యకర్తలే పట్టుకొమ్మలని రాష్ట్ర వికలాంగుల సహకార సంస్థ కార్పొరేషన్ చైర్మన్, శేరిలింగంపల్లి టీఆర్ఎస్ పార్టీ డివిజన్ ఇన్ చార్జీ వాసుదేవ రెడ్డి అన్నారు . శేరిలింగంపల్లి డివిజన్ వార్డు కార్యాలయంలో కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ అధ్యక్షతన గురువారం టీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి వాసుదేవ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై …
Read More »