Recent Posts

కాళేశ్వరం పనుల వేగాన్ని చూసి ఆశ్చర్యపోయిన 15 వ ఆర్దిక సంఘం

తెలంగాణ రాష్ట్రంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకోసం నిధులు వెచ్చిస్తున తీరు పట్ల కేంద్ర ఫైనాన్స్ కమిషన్ సంతృప్తి వ్యక్తం చేసింది.కాళేశ్వరం పనుల వేగాన్ని చూసి 15 వ ఆర్దిక సంఘం ఆశ్చర్యపోయింది.దేశ చరిత్రలోనే ఈ ప్రాజెక్టు నిర్మాణం ఒక నమూనా అవుతుందని ఆర్ధిక సంఘం కార్యదర్శి అరవింద్ మెహతా వ్యాఖ్యానించారు. ఇంటింటికి స్వచ్చమైన తాగునీటిని సరఫరా చేసే మిషన్ భగీరథ పథకం,భారీ సాగునీటి ప్రాజెక్టు కాళేశ్వరం దేశంలోని అన్నీ రాష్ట్రాలకు …

Read More »

4వ వన్డేలో ధవాన్ సెంచరీ..!

జోహన్నెస్‌బర్గ్ వేదికగా శనివారం (ఫిబ్రవరి-10) సౌతాఫ్రికాతో జరుగుతున్న 4వ వన్డేలో టీమిండియా ఓపెనర్ ధావన్ సెంచరీ సాధించాడు. మొదటి  నుంచి ఆతిథ్య బౌలర్లపై ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడుతూ భారీ ఇన్నింగ్స్‌ ఆడుతున్నాడు. ధావన్‌ 99 బంతుల్లో 10ఫోర్లు, 2 సిక్సర్ల తో సెంచరీ పూర్తి చేశాడు. కెరీర్‌లో 100వ వన్డే ఆడుతున్న ధావన్‌ అద్భుతంగా రాణిస్తూ న్యూ వాండరర్స్‌ స్టేడియంలో పరుగుల వరద పారిస్తున్నాడు. 100వ వన్డేలో సెంచరీ చేసిన …

Read More »

భగీరథకు కేంద్ర ఆర్ధిక శాఖ కార్యదర్శి ప్రశంస

తెలంగాణ రాష్ట్రంలో ఇంటింటికి సురక్షిత మంచినీటిని అందించాలని చేపట్టిన మిషన్ భగీరథ పథకం తీరుతెన్నులను చూసి తెలుసుకోవటానికి కేంద్ర ఆర్ధిక శాఖ కార్యదర్శి అరవింద్ మెహత సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం కోమటిబండలో ఉన్న పైలాన్ ను ఆయన సందర్శించారు. ఆయనతోపాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కే.జోషి ఉన్నారు. మంచినీటిని అందించాలన్న ఆలోచన చాలా గొప్పదని అరవింద్ మెహత ప్రశంసించారు. ఎస్.కే.జోషి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నుండి రాష్ట్రాలకు ఎంత డబ్బు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat