Recent Posts

ఢిల్లీని ట‌చ్ చేసిన.. జ‌గ‌న్ పాద‌యాత్ర‌.. ఎల్లో గ్యాంగ్‌కి రంగు ప‌డిన‌ట్లేనా..?

వైసీపీ అధినేత జ‌గ‌న్ ప్రారంభించిన పాద‌యాత్ర దేశ రాజ‌ధాని ఢిల్లీని ట‌చ్ చేసింద‌నే రాజ‌కీయ వ‌ర్గాల్లో ఓ వార్త హాట్ టాపిక్ అయ్యింది. 2019 ఎన్నిక‌ల్లో విజ‌య‌మే ల‌క్ష్యంగా  జ‌గ‌న్ ప్ర‌జా సంక‌ల్ప పాద‌యాత్ర చేప‌ట్టారు. గ‌త న‌వంబ‌రు 6న ప్రారంభ‌మైన ఈ పాద‌యాత్ర వెయ్యి కిలోమీట‌ర్ల దూరం పూర్తి చేసుకుంది. అదేవిధంగా నాలుగు జిల్లాల‌ను సైతం ఈ పాద‌యాత్ర చుట్టి వ‌చ్చింది. మొత్తంగా సీమ‌లో పూర్త‌యిపోయింది. ప్ర‌స్తుతం నెల్లూరులో …

Read More »

అన్నకు తగ్గ తమ్ముడు ..!

ఏపీ మొత్తం కేంద్రం పై వ్యతిరేకతతో అట్టుడికిపోతున్న విషయం తెల్సిందే. బడ్జెట్‌ కేటాయింపుల్లో ఏపీకి తీవ్ర అన్యాయం జరిగిందని ఎంపీలు తీవ్ర ఆందోళనలు చేస్తున్నారు. రాజ్యసభలో కేవీపీ రామచంద్ర రావు ఒంటరిగా చైర్మన్‌ పోడియం వద్ద ప్లకార్డు పట్టుకుని ఆందోళన చేయడం, లోక్‌ సభలో టీడీపీ మరియు వైకాపా సభ్యులు ఆందోళనకు దిగడం వంటివి వచేస్తున్నారు. వారు చేసే ఆందోళనలకు కేంద్రం దిగిరాకపోవచ్చు, కాని ఏపీ ప్రజలు వారి పట్ల …

Read More »

అత్యుత్తమ డిజైన్లు, సౌకర్యాలతో హైదరాబాద్‌లో కొత్త బస్టాపులు..కేటీఆర్

తెలంగాణ రాష్ట్ర ఐటీ,పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఇవాళ రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్ మహానగరంలో నూతనంగా ఏర్పాటు చేయనున్నబస్టాపులపై సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ..హైదరాబాద్ మహానగరంలో ప్రస్తుతం ఉన్న బస్టాపుల కన్నా అత్యుత్తమ డిజైన్లు ,సౌకర్యాలతో కొత్తవాటిని ఏర్పాటు చేసేందుకు జీహెచ్‌ఎంసీ ఇప్పటికే టెండర్లు పూర్తి చేసిందని అన్నారు . see also : టాప్ పరిశ్రమలకు కేరాఫ్ అడ్రస్ హైదరాబాద్..మంత్రి కేటీఆర్ నగరంలో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat