Recent Posts

ప్రజా సమస్యలపై బైక్ పై డివిజన్ లో సందర్శించిన మేయర్ నరేందర్..!

తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లా తన డివిజన్ అయిన 19వ డివిజన్ ను ఈ రోజు మేయర్ నన్నపునేని నరేందర్ బైక్ పై సందర్శించారు.వీది వీది కలియదిరుగుతూ రోడ్లు,డ్రైనేజీల పరిస్థితిని పరిశీలించారు .స్థానికి DE ప్రబాకర్ కు అక్కడికక్కడే సమస్యలను పరిష్కరించవలసిందిగా ఆదేశాలు జారీ చేసారు.ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.తను చిన్నప్పటినుండి పుట్టి పెరిగిన ఏరియా కావడంతో అందరిని పేరు పేరున పలకరిస్తూ ర్యాలీ కొనసాగింది.డివిజన్ చేపట్టవలసిన అభివృద్ది పనులు,పారిశుద్య …

Read More »

రోజూ 3 అరటిపండ్లు తింటే కలిగే లాభాలు ఇవే.?

పురాతన కాలం నుండి అరటి పండ్లు మనకు మంచి పోషకాలు ఇచ్చే ఆహారం గానే కాకా వివిధ రకాల రోగాలను నయం చేయడానికి మంచి ఔషధంగా పనిచేస్తున్నాయి.ప్రపంచంలో ఏ క్రీడాకారుడుని తీసుకున్న వారు తినే పండ్లలో మొదటి ప్రాధాన్యత అరటి పండుకే ఇస్తారనటం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.అయితే రోజు మూడు అరటిపండ్లు ను తినడం వల్ల మన ఆరోగ్యానికి మంచిదని వైద్యులు చెప్పుతున్నారు.దీని వల్ల మన శరీరానికి నిత్యం …

Read More »

ఫిరాయింపు ఎమ్మెల్సీకి షాకింగ్ ట్రీట్‌మెంట్…ఇప్పుడు జ‌గ‌న్ గుర్తుకొస్తున్నాడా..?

వైసీపీ పార్టీ మీద గెలిచి టీడీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావుకు టీడీపీ ఎమ్మెల్సీ గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి నుండి తీవ్ర అవ‌మానం జ‌రిగింది. రాజ‌మండ్రి కార్పోరేష‌న్ స‌మావేశంలో ఆదిరెడ్డి అప్పారావుని గోరంట్ల నోటికొచ్చిన‌ట్టు తిట్టడంతో గంద‌ర‌గోళంగా త‌యారైంది. ఇటీవ‌ల జ‌రిగిన మీడియా సమావేశంలో అప్పారావు మాట్లాడుతూ… తాను రాజమండ్రికి చాలా నిధులు తెచ్చానని చెప్పారు. అయితే ఇదే విష‌యాన్ని గోరంట్ల‌ కార్పొరేషన్ సమావేశంలో ప్ర‌స్తావిస్తూ.. తన నియోజకవర్గంలో నీకేం …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat