పేపర్ బాయ్ దర్శకుడు జయ శంకర్ ప్రస్తుతం తన రెండో సినిమా అరిని ప్రమోట్ చేసే పనిలో ఉన్నారు. అరి …
Read More »కోట్లు పోసి ఎమ్మెల్యేలను కొన్నారు! చంద్రబాబుపై మోహన్బాబు సంచలన వ్యాఖ్యలు..!!
అవును, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలను కోట్లు పోసి కొన్నారు అంటూ సినీ నటుడు మంచు మోహన్బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే, ఇటీవల ఓ మీడియా ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మోహన్బాబు మాట్లాడుతూ వైసీపీ ఫిరాయింపు ఎమ్మెల్యేల తీరు సరైంది కాదన్నారు. దాసరి నారాయణరావు మృతిచెందిన తరువాత తెలుగు సినీ ఇండస్ర్టీలో గురువు స్థానం అలానే ఉంది. కచ్చితంగా సీనియారిటీ ప్రకారం ఆ స్థానం …
Read More »