పేపర్ బాయ్ దర్శకుడు జయ శంకర్ ప్రస్తుతం తన రెండో సినిమా అరిని ప్రమోట్ చేసే పనిలో ఉన్నారు. అరి …
Read More »మహిళా సాధికారత సాధించాలి-ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్..
తెలంగాణ రాష్ట్రంలో హుస్నాబాద్ ఎమ్మెల్యే శ్రీ వొడితల సతీష్ కుమార్ మంగళవారం మండల కేంద్రంలోని మండల పరిషత్తు కార్యాలయంలో మహిళా సంఘాల అధ్యక్షులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామంలో మహిళా సమైక్య భవనాలకు నిధులు మoజూరు చేసామని తెలిపారు. త్వరలోనే వాటి నిర్మాణాలు కూడా పూర్తి చేయాలని అధికారులను అదేశించినట్లు వెళ్లడించారు. గ్రామీణ మహిళల్లో మరింత చైతన్యం వచ్చేందుకు కృషి చేయాలని కోరారు. మహిళలు తలుచుకుంటే సాధించలేనిది …
Read More »