Recent Posts

యూనివ‌ర్సిటీల్లో 1551 పోస్టుల భ‌ర్తీకి సీఎం కేసిఆర్ ఓకే

తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగాల భ‌ర్తీని వేగ‌వంతంగా ముందుకు తీసుకుపోతోంద‌ని విద్యాశాఖ మంత్రి, రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి క‌డియం శ్రీ‌హ‌రి తెలిపారు. తెలంగాణ యూనివర్శిటీలను పటిష్టం చేస్తోందని వివ‌రించారు. తెలుగు యూనివర్శిటీ పరిపాలనా భవనం శంకుస్థాపన కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి పాల్గొని ప్ర‌సంగించారు.  విశ్వవిద్యాలయాల్లో 1551 అధ్యాపక పోస్టులను భర్తీ చేసేందుకు సిఎం కేసిఆర్ ఆమోదం తెలిపారని ఈ సంద‌ర్బంగా ఆయ‌న వివ‌రించారు. see also …

Read More »

79 రోజులు.. 1000 నాటౌట్‌.. జ‌గ‌న్ పాద‌యాత్ర‌కు ముహుర్తం పెట్టింది ఎవ‌రు..?

వైసీపీ అధినేత జగన్ మోహ‌న్ రెడ్డి పాదయాత్రకు ముహూర్తం పెట్టింది ఎవరో తెలుసా.. జ‌గ‌న్ త‌న‌ ప్రజా సంకల్పపాదయాత్ర వెయ్యి కిలో మీట‌ర్లు దాటింది. ఇక‌ ప్రతి శుక్రవారం వచ్చే కోర్టు హాలిడే తప్పితే ఇప్పటివరకు జగన్ 79 రోజులు నడిచారు. జగన్ తన పాదయాత్ర ముహూర్తం సాక్షాత్తు విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద స్వామితో పెట్టించుకున్నారంట. ఈ విష‌యం స్వ‌యంగా ఆ స్వామినే ఈ విషయాన్నీ వెల్లడించారు. విశాఖ …

Read More »

వైఎస్ జగన్ నాటకాలు ఆడుతున్నారు… చంద్రబాబు నాయుడు

అమరావతిలో జరిగిన తెలుగుదేశం ఏంపీలా సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏపీ ప్రతిపక్ష నేత.వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పై విమర్శలు చేశారు.కేంద్ర బడ్జెట్ పై తీవ్ర వ్యతిరేకత వచ్చిందని ఆయన చెప్పారు. ప్రజలలో దీనిపై విపరీతమైన నిరసన వ్యక్తం అవుతోందని ఆయన అన్నారు. నాలుగేళ్ళ తర్వాత బడ్జెట్ లో న్యాయం జరగకపోతే ఏమి చేయాలని ఆయన అన్నారు. ఇతర రాష్ట్రాలకు ఇచ్చే నిదులతో పాటు అదనంగా ఏపీకి ప్రత్యేకంగా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat