Recent Posts

తెలంగాణ నూతన సీఎస్‌గా ఎస్ కే జోషి నియామకం..!

తెలంగాణ రాష్ట్ర ప్రస్తుత సీఎస్ ఎస్పీ సింగ్ పదవీకాలం ఇవాళ్టితో ముగియనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా శైలేంద్రకుమార్ జోషిని ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. దీంతో శైలేంద్రకుమార్ జోషిని సీఎస్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.శైలేంద్ర కుమార్ జోషి 1959 డిసెంబర్ 20న ఉత్తరప్రదేశ్ లోని బరేలిలో జన్మించారు.జోషి 1984 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. ఢిల్లీ …

Read More »

సీఎం కేసీఆర్ హర్షం..!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కెటిపిఎస్ ఏడవ దశ నిర్మాణంలో భాగంగా బాయిలర్ ను వెలిగించి, ట్రయల్ రన్ ప్రారంభించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. పారదర్శకత, పనుల్లో వేగం సాధించాలనే లక్ష్యాలతో విద్యుత్ ప్లాంట్ల నిర్మాణాన్ని ప్రభుత్వ రంగ సంస్థలకు అప్పగించామని, ఈ లక్ష్యం నెరవేరుతుండడం సంతోషకరమన్నారు. తక్కువ సమయంలో నిర్మిస్తుున్న కెటిపిఎస్ ను స్పూర్తిగా తీసుకుని భద్రాద్రి, యాదాద్రి ప్లాంట్ల నిర్మాణం చేపట్టాలని పిలుపునిచ్చారు. తెలంగాణను మిగులు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat