Recent Posts

29 రాష్ట్రాల కన్నా తెలంగాణ రాష్ట్రం ముందంజలో ఉంది..నాయిని

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని తెలంగాణ భవన్ లో 69వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.ఈ కార్యక్రమానికి ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ, రాష్ట్ర హోం మంత్రి నాయిని నర్సింహరెడ్డితో పాటు పార్టీ నేతలు, కార్యకర్తలు ఈ వేడుకలకు హజరయ్యారు.హోంమంత్రి నాయిని నర్సింహరెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.ఈ సందర్బంగా నాయి ని మాట్లాడుతూ.. అభివృద్ధి- సంక్షేమ కార్యక్రమాల్లో దేశంలోని 29 రాష్ట్రాల కన్నా తెలంగాణ రాష్ట్రం ముందంజలో ఉందని …

Read More »

గాంధీ కుటుంబానికి అవమానం….

ప్రధానమంత్రి నరేందర్ మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారు హయంలో గాంధీ కుటుంబానికి అవమానం జరుగుతుంది అని కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు ఆరోపిస్తున్నారు.ఈ రోజు శుక్రవారం దేశ వ్యాప్తంగా అరవై తొమ్మిదో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఎంతో ఘనంగాజరుగుతున్నాయి.అందులో భాగంగా మొదటిగా భారతరాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ యావత్తు భారతజాతికి సందేశాన్ని కూడా ఇచ్చారు. ఈ క్రమంలో దేశ రాజధాని మహానగరం ఢిల్లీలో గణతంత్ర వేడుకలు ఎంతో హట్టహసంగా జరుగుతున్నాయి.అయితే …

Read More »

ఏపీలో టీడీపీ, వైసీపీ నేతల మద్య ఘర్షణ…

ఏపీలో అధికార పార్టీ అండతో తెలుగు తమ్ముళ్లు రెచ్చిపోతున్నారు. హత్యలు, దోపిడిలు, రౌడియిజం, గొడవలతో హల్ చల్ చేస్తున్నారు. తాజాగా కృష్ణాజిల్లా ఉంగుటూరు మండలం తేలప్రోలు గ్రామంలో టీడీపీ, వైసీపీ వర్గీయల మధ్య ఘర్షణ జరిగింది. తెలుగు యువత నాయకుడు, గ్రామ సర్పంచ్‌ భర్త భీమవరపు జితేంద్ర రామకృష్ణ తన కారులో గ్రామంలోకి వస్తున్నారు. ఆ సమయంలో ముందుగా ద్విచక్రవాహనం వెళ్తున్న వైసీపీ నాయకుడు వెంకటరెడ్డిని కారుతో గుద్దారు. దీంతో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat