Recent Posts

చెన్నంప‌ల్లి గుప్త నిధుల‌పై చంద్రబాబు క‌న్ను.!!

క‌ర్నూలు జిల్లా చెన్నంప‌ల్లి గ్రామం ప‌రిధిలోగ‌ల గుప్త నిధుల‌పై ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు క‌న్ను ప‌డిందా..? అంత‌టితో ఆగ‌క ఆ నిధుల‌ను చంద్ర‌బాబు స్వాహా చేయ‌నున్నారా..? చ‌ంద్ర‌బాబు స‌ర్కార్ మ‌ళ్లీ ప్ర‌జాస్వామ్య విలువ‌ల‌ను తుంగ‌లో తొక్కిందా..? ఈ ప్ర‌శ్న‌ల‌న్నింటికి అవున‌నే స‌మాధానం ఇస్తున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు. ఇందుకు కార‌ణాలు కూడా లేక‌పోలేదు. అస‌లు విషయానికొస్తే.. క‌ర్నూలు జిల్లా చెన్నంప‌ల్లి గుప్త నిధుల‌పై టీడీపీ నేత‌ల వేట ప‌లు అనుమానాల‌కు తావిస్తోంది. …

Read More »

ఒకే వేదిక పై కమల్ హాసన్ ,కేటీఆర్..!

ఈ ఏడాది వచ్చే నెల ( ఫిబ్రవరి) 10, 11వ తేదీల్లో అమెరికాలోని ప్రముఖ హార్వర్డ్‌ యూనివర్సిటీలో జరగనున్న 15వ భారత వార్షిక సదస్సుకు కేంద్ర మంత్రి సురేశ్‌ ప్రభు, పంజాబ్‌ సీఎం అమరీందర్, సినీ నటుడు కమల్‌ హాసన్‌ సహా పలువురు ప్రముఖులు హాజరుకానున్నారని నిర్వాహకులు  ఒక ప్రకటనలో తెలిపారు . ఈ సదస్సులో ‘భారత్‌ – అద్భుత ఆవిష్కరణలు’ అనే అంశంపై చర్చ జరగనుంది.అయితే ఈ  సదస్సుకు …

Read More »

50వ రోజు ప్రారంభమైన ప్రజాసంకల్పయాత్ర

ఏపీలో ప్రతిపక్షనేత ,వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ప్రజా సమస్యల కొసం చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 50వ రోజుకి చేరుకుంది. టీడీపీ అన్యాయాలనువివరిస్తూనే.. వారికి నేనున్నానంటూ ప్రజాసంకల్పయాత్ర ద్వారా వైఎస్‌ జగన్‌ ప్రజలకు భరోసా ఇస్తున్నారు. మంగళవారం ఉదయం చిత్తూరు జిల్లా మదనపల్లి మండలం సీటీఎం నుంచి వైఎస్‌ జగన్‌ తన పాదయాత్రను ప్రారంభించారు. ఈరోజు పాదయాత్ర పులవండ్ల పల్లి, కాశీరావు పేట, వాల్మీకిపురం, ఐటీఐ కాలనీ, పునుగుపల్లి, విఠలం, టీఎమ్‌ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat