Recent Posts

కులవృత్తులకు అత్యధిక ప్రాధాన్యత.. మంత్రి మహేందర్ రెడ్డి

తెలంగాణ రాష్ట్రంలోని అన్ని వర్గాల వారి అభ్యున్నతి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి తెలిపారు.రంగారెడ్డి జిల్లా కోకాపేటలో గొల్ల, కుర్మల సంక్షేమ భవనానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేసిన అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి ప్రసంగించారు. రాష్ట్రంలో కులవృత్తులకు ముఖ్యమంత్రి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని మంత్రి స్పష్టం చేశారు.రెడ్డి హాస్టల్‌కు పదెకరాలు భూమి కేటాయించి.. రూ. 10 కోట్లు ఇచ్చిన …

Read More »

ప్రభుత్వానికి పవన్ రాసిన లేఖను చెత్తబుట్టలో చిత్తు కాగితాలు.ఘోర అవమానం

ఆయన ప్రముఖ స్టార్ హీరో .అంతకు మించి ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి అటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీకి మిత్రుడు.గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుత ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ పార్టీ అధికారానికి దూరం కావడానికి ప్రధానమైన జనసేన పార్టీ అధినేత .ఇంతకూ ఎవరు ఆయన అని ఆలోచిస్తున్నారా ..ఆయనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ .అయితే అంతటి ఆదరణ ఉన్న ఆయన్ని …

Read More »

దివ్యాంగులకు నూతన సంవత్సర కానుక ప్రకటించిన సీఎం కేసీఆర్

తెలంగాణ రాష్ట్రంలోని దివ్యాంగులకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు నూతన సంవత్సర కానుక ప్రకటించారు. దివ్యాంగులను వివాహం చేసుకుంటే ఇచ్చే ప్రోత్సాహకాన్ని పెంచుతూ సీఎం నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు సంబంధిత ఫైలుపై కేసీఆర్ సంతకం చేశారు. ప్రోత్సాహకాన్ని రూ. 50 వేల నుంచి రూ. లక్షకు పెంచారు.ఈ సందర్బంగా ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం పట్ల దివ్యాంగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat