Recent Posts

బొల్లారం నిలయంలో రాష్ట్రపతి విందు

శీతాకాల విడిది కోసం హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ రాష్ట్ర ప్రముఖులకు విందు ఏర్పాటు చేశారు. బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఎట్ హోం కార్యక్రమం నిర్వహిస్తున్నారు. గవర్నర్ నరసింహన్ దంపతులు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు, శాసన సభాపతి మధుసూదనాచారి, శాసన మండలి అధ్యక్షుడు స్వామిగౌడ్, ఉప సభాపతి పద్మా దేవేందర్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులు, పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

Read More »

టీడీపీలోకి మాజీ ఎమ్మెల్యే.. ఫిరాయింపు ఎమ్మెల్యేకి టెన్షన్.. టెన్షన్

కొన్నాళ్ల కిందట టీడీపీకి రాజీనామా చేస్తున్నట్టుగా ప్రకటించి, పార్టీ కండువాను నేలకేసి కొట్టి వెళ్లిన ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు తిరిగి టీడీపీలోకే చేరనున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. కనీసం నెలలు అయినా గడవక ముందే ఈయనకు టీడీపీపై మళ్లీ మమకారం పుట్టిందట. తెలుగుదేశం పార్టీలో తనకు గుర్తింపు దక్కడం లేదని..రాజీనామా చేసి వెళ్లిన ఈయన ఏమనుకున్నాడో ఏమో కానీ మళ్లీ టీడీపీలోకే చేరుతున్నట్టుగా తెలుస్తోంది. …

Read More »

ప్రాణహాని చేసేవాళ్ళను కూడా క్షమించే మంచి మనస్సున్నోడు వైఎస్సార్..

ప్రస్తుత ఏపీ అధికార పార్టీ అయిన తెలుగుదేశం పార్టీకి చెందిన కింది స్థాయి నేత దగ్గర నుండి ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వరకు అందరు వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ,ఆయన తండ్రి ఉమ్మడి ఏపీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మీద విమర్శల వర్షం కురిపిస్తారు అని మనకు తెల్సిందే .ఒక్కొక్కసారి పరుష పదజాలంతో కూడా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat