Recent Posts

అనకాపల్లిలో కలకలం రేపుతున్న హిజ్రా సజీవదహనం

ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం జిల్లా అనకాపల్లి పట్టణంలో ఓ హిజ్రా సజీవదహనం కలకలం రేపుతోంది. గాంధీనగరం వీధిలో ఉండే దేవుడమ్మ అనే హిజ్రాకు తోటి హిజ్రాలతో విభేదాలు వచ్చాయి. దీంతో ఒంటరిగా ఉంటూ వెంకటేశ్వరస్వామి పూజలు చేసుకునే దేవుడమ్మ వద్దకు భక్తులు కూడా వచ్చేవారు. వారి గ్రహస్థితిని గురించి తెలుపుతూ వారి నుంచి డబ్బు తీసుకునేది. భక్తులకి అన్నప్రసాదం కూడా పెడుతుంది. అలాంటి ఆ హిజ్రా తన ఇంట్లో మంటల్లో …

Read More »

రేవంత్ రెడ్డి పై మోత్కుపల్లి సంచలన వాఖ్యలు

ఇటీవలే కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీ లో చేరిన విషయం తెలిసిందే.. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి పై టీడీపీ సీనియర్ నాయకులు మోత్కుపల్లి నర్సింహులు ఇవాళ  సంచలన వాఖ్యలు చేశారు . రేవంత్ వెళ్లిపోవడం వల్లే టీటీడీపీ మూతపడుతోందన్న సోషల్ మీడియా లో జరుగుతున్న ప్రచారంపై అయన స్పందించారు .. అసలు రేవంత్ రెడ్డి ఎవరు? అని అయన …

Read More »

త్వరలో క్రిస్ట్రియన్ భవన్..మంత్రి తలసాని

తెలంగాణలో క్రిస్టియన్ భవన్‌ త్వరలోనే పూర్తి చేస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సికింద్రాబాద్‌ చర్చిలో జరిగిన క్రిస్మస్‌ వేడుకల్లో తలసాని పాల్గొన్నారు. ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న తలసాని.. క్రైస్తవులకు క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలిపారు. కులాలు, మతాలకు అతీతంగా.. అందరూ సుఖసంతోషాలతో ఉండాలని..ప్రతి పండుగకు ప్రభుత్వం గిఫ్ట్‌లు పంచుతోందని గుర్తు చేశారు. కాగా, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మెదక్ కథడ్రల్ చర్చిలో ఇవాళ తెల్లవారుజాము నుంచే క్రిస్మస్ వేడుకలు ప్రారంభమయ్యాయి. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat