Recent Posts

వాటిని బతికించుకునేందుకే ప్రపంచ తెలుగు మహాసభలు.. మంత్రి జగదీశ్ రెడ్డి

ప్రపంచ తెలుగు మహాసభల్లో భాగంగా తెలుగు విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో తెలంగాణలో తెలుగు భాషపై సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సదస్సుకు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరైమాట్లడుతూ ….మన భాషను మన యాసను బతికించుకునేందుకే ప్రపంచ తెలుగు మహాసభలకు సీఎం కేసీఆర్‌ శ్రీకారం చుట్టారని తెలిపారు. పరాయి పాలకుల కారణంగా మన యాసను మనం మర్చిపోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇప్పుడు స్వరాష్ట్రంలో మన భాషకు యాసకు టీఆర్‌ఎస్‌ …

Read More »

సవతి తల్లి వద్ద పెరుగుతున్న కొడుకు కన్న తల్లినే..ఛీఛీ దారుణం

ఆస్తి కొసం ఏమైన చేయ్యడానికి కొంత మంది దుర్మర్గులు పాటుపడుతుంటారు. మరోప్క చంపాడనికైన సిద్దంగా ఉంటారు. ఇలాంటి ఘటన బెంగళూరులో జరిగింది. సవతి తల్లి వద్ద పెరుగుతున్న కొడుకు కన్న తల్లినే అతి కిరాతకంగా చంపేశాడు. అమ్మను లారీతో తొక్కించి హత్యచేశాడు. ఈ విషాదకర ఘటన బెంగళూరు శివారు విశ్వనాథపుర పోలీస్ స్టేషన్ పరిధిలోని కెంపమ్మతిమ్మనహళ్లి గ్రామంలో చోటుచేసుకుంది. నిందితుడిపై కేసు నమోదుచేసిన విశ్వనాథపుర పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు. …

Read More »

మోదీ గుజరాత్ లో గెలిచినట్టా..? మోదీ పై రేవంత్ సంచలన వాఖ్యలు

గుజరాత్ రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ చేతుల్లో ఓడిపోతామని గుర్తించిన ప్రధాని నరేంద్ర మోదీ చేయకూడని పనులన్నీ చేశారని కాంగ్రెస్‌ పార్టీ నేత రేవంత్‌ రెడ్డి అన్నారు.ఇవాళ ఆయన గాంధీభవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ…సొంత ఊరిలో ఓడిపోయిన మోదీ గుజరాత్ లో గెలిచినట్టా? అభివృద్ధిని వదిలిపెట్టి కుల, మతతత్వ రాజకీయాలతో ప్రచారం చేశారు. ఒక్క రాహుల్ గాంధీ ని ఎదుర్కోవటానికి 182 మంది బీజేపీ నేతలు కావాల్సి వచ్చింది. తన …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat