పేపర్ బాయ్ దర్శకుడు జయ శంకర్ ప్రస్తుతం తన రెండో సినిమా అరిని ప్రమోట్ చేసే పనిలో ఉన్నారు. అరి …
Read More »కేటీఆర్ కితాబుకు ఫిదా అయిన ప్రగతినగర్ వాసులు
రాష్ట్ర ఐటీ,పురపాలకశాఖమంత్రి కల్వకుంట్ల తారాకరామారావు ప్రసంగానికి బాచుపల్లి మండల పరిధిలోని ప్రగతినగర్ ప్రజలు ఫిదా అయ్యారు. శనివారం కొంపల్లిలోని పీఎస్ఆర్ గార్డెన్లో మంత్రి ఆధ్వర్యంలో నిర్వహించిన హమార షహర్ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ గ్రేటర్ పరిధిలో ఉత్పన్నమవుతున్న సమస్యల పరిష్కారానికి రాజకీయనాయకులు, అధికారులను మాత్రమే బాధ్యులను చేయకుండా పౌరులు సైతం బాధ్యాతయుతంగా వ్యవహారిస్తే ఆయా కాలనీలు, బస్తీలు సమస్యలు లేని ప్రాంతాలుగా ఆదర్శవంతంగా రూపొందుతాయని తెలిపారు. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణగా …
Read More »