Recent Posts

హత్యకు గురైన వైసీపీ కార్యకర్త చెన్నారెడ్డి ఇంట్లో వైఎస్‌ జగన్‌…కుటుంబ సభ్యులకు ఏం చెప్పాడో తెలుసా

ఏపీ ప్రతిపక్ష నేత వైసీపీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌ చేపట్టిన ప్రజాసంకల్పయాత్రకు అన్ని వర్గాల ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుంది. పాదయాత్ర చేస్తున్న ఆయనకు దారి పొడువునా ప్రజలు తమ సమస్యలు విన్నవించి పరిష్కారం చూపాలని కోరుతున్నారు. శనివారం వైఎస్‌ జగన్‌ 36వ రోజా పాదయాత్ర అనంతపురం జిల్లా ధర్మవరం మండలం చిగిచెర్ల నుంచి ప్రారంభమైంది. ఈ సందర్భంగా గ్రామస్తులు తమ బాధలు జగన్ కు చెప్పుకున్నారు. ఈ …

Read More »

టీడీపీ మంత్రుల మొత్తం.. జాత‌కాలు తేల్చేసిన బ్రేకింగ్ స‌ర్వే..!

ఏపీ రాజకీయాలకు సంబంధించి ఓ అంగ్ల పత్రిక కథనం కలకలం రేపడ‌మే కాకుండా రాజకీయ వ‌ర్గాల్లో పెద్ద చర్చకు దారితీస్తోంది. ఆ పత్రికలో రాసిన దాని ప్రకారం చూస్తే ఏపీలో జ‌రుగ‌నున్న వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో టీడీపీ ప‌రిస్థితి అత్యంత ఘోరంగా ఉందో అని చంద్రబాబు సర్వేలో తేలింది. ఇటీవల సీఎం నిర్వహించిన సర్వే ప్రకారం ఏకంగా 80 మంది ఎమ్మెల్యేలు తీవ్ర ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. అంటే కేవలం …

Read More »

రెడ్ కార్పెట్ కిందే.. ఇండస్ట్రీలో నిజాలు.. దగ్గుబాటి సంచ‌ల‌నం..!

టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో వస్తున్న మార్పులపై ప్రముఖ నిర్మాత డి సురేష్ బాబు అందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం సినిమా సక్సెస్ మీట్ అంటే ప్రేక్షకులు కన్ఫ్యూజ్ అవుతున్నారని చెప్పారు. ధర్మపథ క్రియేషన్స్ పతాకంపై వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నిర్మాత రాజ్ కందుకూరి నిర్మించిన మెంటల్ మదిలో సినిమా నవంబర్ 24న విడుదలై మంచి కలక్షన్స్ రాబడుతోంది. శ్రీవిష్ణు, నివేథా పెతురాజ్ జంటగా నటించిన ఈ సినిమాని డి. సురేశ్‌బాబు సమర్పించారు. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat