Recent Posts

గుజరాత్ రెండో దశ పోలింగ్.. ఓటుహక్కు వినియోగించుకోనున్న ప్రముఖులు వీరే

గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్‌ ప్రారంభమైంది. మొత్తం 93 నియోజక వర్గాల్లో ఈసీ పోలింగ్ నిర్వహించనుంది.బరిలో మొత్తం 851 మంది అభ్యర్థులు నిలుచున్నారు. కాగా, 18న కౌంటింగ్‌ నిర్వహించనున్నారు. సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనున్న పోలింగ్‌ లో 2 కోట్ల 22 లక్షల మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. రెండో దశలో ఉప ముఖ్యమంత్రి నితిన్‌ పటేల్‌ (మెహ్‌సానా), అల్పేశ్‌ ఠాకూర్‌ (కాంగ్రెస్‌), జిగ్నేశ్‌ …

Read More »

చంద్ర‌బాబు, రాజ‌మౌళిపై జ‌గ‌న్ జోకులు పేలాయ్‌..!!

ఏపీ ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జ‌గ‌న్ ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌పై చంద్ర‌బాబు స‌ర్కార్‌ను నిలదీసేందుకు.. ప్ర‌జలకు మ‌రింత ద‌గ్గ‌రైవారు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌ను గుర్తించేందుకు చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. త‌మ వ‌ద్ద‌కు వ‌చ్చిన వైఎస్‌జ‌గ‌న్‌కు త‌మ స‌మ‌స్య‌ల‌ను చెప్పుకోవ‌డంతోపాటు అర్జీల‌ను కూడా స‌మ‌ర్పిస్తున్నారు ప్ర‌జ‌లు. నిరుద్యోగులైతే.. త‌మ‌కు ఇంత వ‌ర‌కు చంద్ర‌బాబు స‌ర్కార్ నోటిఫికేష‌న్ విడుద‌ల చేయ‌లేద‌ని, వృద్ధులైతే త‌మ‌కు …

Read More »

ప‌వ‌న్‌, చంద్ర‌బాబు బ‌చ్చాగాళ్లు.. క‌త్తి మ‌హేష్‌

అవును, ప‌వ‌ర్‌స్టార్ ప‌వన్ క‌ల్యాణ్‌, ఆంధ్ర్రప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకంటే నేనే వంద‌రెట్లు బెట‌ర్ అంటున్నాడు క‌త్తి మ‌హేష్‌. అయితే, ఇటీవ‌ల ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో క‌త్తి మ‌హేష్ మాట్లాడుతూ.. ప‌వ‌న్‌, చంద్ర‌బాబుల‌పై తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. త‌మ‌కు తామే డ‌ప్పుకొట్టుకునే ప‌వ‌న్‌, చంద్ర‌బాబులు త‌న‌ముందు బ‌చ్చాగాళ్ల‌న్నారు. ఇంత‌కీ ఏ విష‌యంలో అని అడిగిన విలేక‌రి ప్ర‌శ్న‌కు క‌త్తి మ‌హేష్ మాట్లాడుతూ.. ప‌వ‌న్ క‌ల్యాణ్‌క‌న్నా తాను నాలుగు ఆకులు ఎక్కువే …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat