Recent Posts

జీఈ చైర్మన్‌తో మంత్రి కేటీఆర్‌ భేటీ.. నేడు కీలక ప్రకటన ఉంటుందంటున్న మంత్రి

రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖా మంత్రి కేటీఆర్ బుధ‌వారం బిజీబిజీగా గ‌డిపారు. ఉద‌యం హైద‌రాబాద్ నుంచి బెంగ‌ళూరు వెళ్లిన ఎక్సాన్-2017 ఎక్స్‌పోకు హాజ‌ర‌య్యారు. అనంత‌రం బెంగళూరు నుంచి ఢిల్లీ వెళ్లిన మంత్రి కేటీఆర్‌ ఈ సందర్భంగా ప్రఖ్యాత అంతర్జాతీయ సంస్థ జనరల్‌ ఎలక్ట్రికల్స్‌ చైర్మన్‌ జాన్‌ ఫ్లానరీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా హెల్త్‌కేర్‌, లైఫ్‌ సైన్సెస్‌, విద్యుత్‌, ఏరోస్పేస్‌, మెడ్‌టెక్‌ వంటి అంశాలపై చర్చించారు. గురువారం కీలక ప్రకటన …

Read More »

కేటీఆర్ విజ‌న్‌తో చాలా ఇంప్రెస్‌ అయ్యాను..మనుకుమార్‌ జైన్‌

తెలంగాణ రాష్ట్రాన్ని, హైదరాబాద్‌ను టెక్‌ హబ్‌గా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ఐటీ శాఖా మంత్రి కేటీఆర్‌ స్పష్టమైన విజన్‌తో ముందుకు సాగుతున్నారని షియోమీ అంతర్జాతీయ ఉపాధ్యక్షుడు మనుకుమార్‌ జైన్‌ ప్రశంసించారు. బెంగళూరులో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన మంత్రి కేటీఆర్‌ను ఈ సందర్భంగా కలిసిన మనుకుమార్‌ మంత్రిని కలిసిన అనంతరం ఓ ట్వీట్‌ చేశారు. ‘తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖా మంత్రి కేటీఆర్‌తో గొప్ప సమావేశం జరిగింది. హైదరాబాద్‌ను టెక్‌హబ్‌గా తీర్చిదిద్దేందుకు …

Read More »

రామసేతు మానవ నిర్మితమే.. తేల్చిన అమెరికా శాస్త్రవేత్తలు

భారత్‌, శ్రీలంకను కలుపుతూ సముద్రంలో ఉన్న రామసేతు (వారధి) మానవ నిర్మితమేనని అమెరికా శాస్త్రవేత్తలు తేల్చారు. శ్రీరాముడు లంక వరకు ఈ వారధిని నిర్మించినట్టు రామాయణంలో ప్రస్తావన ఉన్న సంగ‌తి తెలిసిందే. అయితే దీనిపై చాలా ఏండ్లుగా వాదోపవాదాలు జరుగుతూనే ఉన్నాయి. రాముడే నిర్మింపజేశాడని కొందరు, సహజసిద్ధంగా ఏర్పడిందని మరికొందరు వాదిస్తున్నారు. తాజాగా డిస్కవరీ సైన్స్‌ చానల్‌కు చెందిన శాస్త్రవేత్తల బృందం పరిశోధనలు జరిపి రామసేతు సహజసిద్ధంగా ఏర్పడలేదని, మానవులే …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat