పేపర్ బాయ్ దర్శకుడు జయ శంకర్ ప్రస్తుతం తన రెండో సినిమా అరిని ప్రమోట్ చేసే పనిలో ఉన్నారు. అరి …
Read More »తెలంగాణ ఇంటర్ బోర్డు దేశంలో మొదటి స్థానంలో ఉండాలి..కడియం
తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు దేశంలో నెంబర్ వన్ స్థానంలో ఉండాలని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అన్నారు. ఇంటర్ కాలేజీలకు కావల్సిన వసతులు కల్పిస్తున్నామని, కాంట్రాక్టు, గెస్ట్ లెక్చరర్లకు వేతనాలు పెంచామని, ప్రభుత్వ లెక్చరర్లకు ప్రిన్సిపాళ్లుగా పదోన్నతులు ఇచ్చామని చెప్పారు. ప్రభుత్వం చేయాల్సినవన్ని చేస్తున్నందున లెక్చరర్లు, ప్రిన్సిపాళ్లు కలిసి ఉత్తమ ఫలితాలు సాధించి చూపాలన్నారు. ఆర్టీసి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ఇంటర్మీడియట్ ప్రిన్సిపాళ్ల వర్క్ షాప్ …
Read More »