పేపర్ బాయ్ దర్శకుడు జయ శంకర్ ప్రస్తుతం తన రెండో సినిమా అరిని ప్రమోట్ చేసే పనిలో ఉన్నారు. అరి …
Read More »ప్రాజెక్ట్ టూర్లో ఉండగానే మంత్రి కేటీఆర్కు అర్జెంట్ ఫోన్ చేసిన సీఎం కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గతంలో ఏ ముఖ్యమంత్రి చేపట్టని రీతిలో ప్రాజెక్టుల యాత్ర మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ప్రాజెక్టు పనులను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించేందుకే ఆయన టూర్ వేసుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణకు ప్రతిష్టాత్మకమైన కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శన సందర్భంగా మంత్రి కేటీఆర్కు సీఎం కేసీఆర్ అర్జెంటుగా ఫోన్ అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇంతకీ ఏం జరిగిందంటే… ప్రాజెక్టుల పర్యటనకు బయల్దేరిన రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు బుధవారం సాయంత్రం …
Read More »