Recent Posts

ప్రజాసంకల్పయాత్ర.. 26వ రోజు షెడ్యూల్‌ ఇదే

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 26వ రోజు షెడ్యూల్‌ ఖరారు అయింది. కడప, కర్నూలు జిల్లాల్లో ముగించుకుని ప్రజాసంకల్పయాత్ర సోమవారం అనంతపురం జిల్లాలోకి ప్రవేశించనుంది. గుంతకల్ నియోజకవర్గంలోని గుత్తి మండలం బసేనపళ్లిలో ఉదయం 8:30 గంటలకు అనంతపురం జిల్లాలో సోమవారం వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర మొదలవుతుంది. బసేనపళ్లిలో పార్టీ జెండాను వైఎస్ జగన్ ఆవిష్కరిస్తారు. అనంతరం 10 గంటలకు గుత్తి ఆర్ఎస్‌కు …

Read More »

54శాత‌మున్న బీసీల అభివృద్ధి సీఎం కేసీఆర్‌తోనే సాధ్యం..మంత్రి రామ‌న్న‌

రాష్ట్ర జ‌నాభాలో 54శాతం ఉన్న బీసీల అభ్యున్నతి సీఎం కేసీఆర్‌తోనే సాధ్య‌మ‌ని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామ‌న్న స్ప‌ష్టం చేశారు. బీసీ ప్ర‌జాప్ర‌తినిధుల‌తో స‌మావేశం అనంత‌రం మంత్రి మీడియాతో మాట్లాడారు. జ‌నాభాలో కీల‌కంగా ఉన్న బీసీల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్‌ కృషి చేస్తున్నారని వెల్ల‌డించారు. బీసీల సంక్షేమం కోసం నివేదికను అమలు చేయటానికి సీఎం కేసీఆర్‌ సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఎమ్మెల్యే శ్రీ‌నివాస్ గౌడ్ …

Read More »

బీసీల సంక్షేమంలో అన్నిరాష్ర్టాల‌కు ఆద‌ర్శంగా తెలంగాణ..మంత్రి ఈట‌ల‌

బీసీల సంక్షేమం విష‌యంలో తెలంగాణ అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోందని  రాష్ట్ర ఆర్థిక, పౌర‌స‌ర‌ఫ‌రాల‌ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. బీసీ ప్ర‌జాప్రతినిధుల‌తో స‌మావేశం అయిన అనంత‌రం మంత్రి ఈట‌ల మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశం శుభ పరిణామమ‌ని అన్నారు. వృత్తులను మూడు రకాలుగా విభజించమని సీఎం కేసీఆర్ అన్నార‌ని మంత్రి ఈట‌ల తెలిపారు. వృత్తి ద్వారా సంపద సృష్టించే వారిని గుర్తించి 5 వేల కోట్లు కేటాయించమన్నారని వివ‌రించారు. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat