పేపర్ బాయ్ దర్శకుడు జయ శంకర్ ప్రస్తుతం తన రెండో సినిమా అరిని ప్రమోట్ చేసే పనిలో ఉన్నారు. అరి …
Read More »ఎంతైనా సమర్ధుడు సమర్థుడే..
ఇచ్చిన సమయం మూడు నిముషాలే కావచ్చు. ఎదురుగా మహామహులు ఆసీనులు అయ్యారు. పదిహేను వందలమంది ప్రతినిధులతో పాటు దేశప్రధాని, కేంద్రమంత్రులు అందరిని మించి అమెరికా అధ్యక్షుడి సలహాదారు ఇవాంకా ప్రత్యేక ఆకర్షణలు అక్కడ. వారందరిముందు ఉపన్యసించే అవకాశం జన్మకో శివరాత్రిలా వస్తుంది. ఆ అవకాశాన్ని సంపూర్ణంగా వినియోగించుకున్న అదృష్టవంతుడు తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర రావు. ఏమా ఉపన్యాసం! ఏమి భాషాజ్ఞానం!! ప్రతినిధులు అందరూ మంత్రముగ్ధులు అయ్యారు. హర్షధ్వానాలు …
Read More »