పేపర్ బాయ్ దర్శకుడు జయ శంకర్ ప్రస్తుతం తన రెండో సినిమా అరిని ప్రమోట్ చేసే పనిలో ఉన్నారు. అరి …
Read More »తెలుగులో ప్రసంగించి అందరిని ఆకట్టుకున్న మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ తెలుగులో ప్రసంగం చేసి అందరినీ ఆకట్టుకున్నారు. మెట్రో రైలు ప్రారంభోత్సవం సందర్భంగా బేగంపేట ఎయిర్పోర్టు చేరుకున్న మోదీ.. అక్కడ బీజేపీ ఏర్పాటు చేసిన సభలో ప్రధాని ప్రసంగించారు. ‘సోదరి సోదర మణులారా.. మీ అందరికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. హైదరాబాద్కు రావడానికి నాకు చాలా ఆనందంగా ఉంది. హైదరాబాద్ అంటే నాకు సర్దార్ పటేల్ గుర్తు వస్తారు. హైదరాబాద్ సంస్థాన్ని భారతదేశంలో కలిపిన పటేల్కు ఈ …
Read More »