Recent Posts

కోళ్ల పరిశ్రమకు తెలంగాణ పుట్టినిల్లు.. మంత్రి ఈటెల

కోళ్ల పరిశ్రమకు పుట్టిల్లు తెలంగాణ అని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. పౌల్ట్రీ రంగం పితామహుడు బీవీ రావ్ తెలంగాణ కీర్తి ప్రతిష్టలు పెంచారని అయన చెప్పారు. హైదరాబాద్ హైటెక్స్ లో మూడు రోజుల పాటు జరగనున్న పౌల్ట్రీ ఇండియా-2017 ఎగ్జిబిషన్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా మాట్లాడిన మంత్రి… కోళ్ల పరిశ్రమను వ్యవసాయ అనుబంధ పరిశ్రమగా గుర్తించాలని మొట్టమొదట కేంద్రానికి లేఖ రాసింది తెలంగాణ …

Read More »

ఏ పని చేసినా కష్టపడి, ఇష్టపడి చేయాలి.. మంత్రి తుమ్మల

పిల్లలు ఏ పని చేసినా కష్టపడి, ఇష్టపడి చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు.హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగిన బాలల హక్కుల వారోత్సవాలు, చిల్డ్రన్ ఫెస్ట్ -2017 ముగింపు ఉత్సవాలకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, హోంమంత్రి నాయిని నాయిని నర్సింహారెడ్డి హాజరయ్యారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. బంగారు తెలంగాణ కావాలంటే అన్ని వర్గాలు బాగుపడాలన్నారు. గర్భంలో ఉన్న బిడ్డ నుండి ఎదిగే వరకు అన్ని రకాలుగా ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తోందని …

Read More »

మోదీ,ఇవాంకా పాల్గొనే సదస్సుకు కొత్తగూడెం యువకుడు

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ మహానగరం వేదికగా 28న జరగనున్న ప్రపంచ పారిశ్రామిక వేత్తల సదస్సుకు రాష్ట్రంలో ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రానికి చెందిన యువ పారిశ్రామికవేత్త సాయి సుబ్రహ్మణ్యం ఎంపికయ్యారు.సాయి సుబ్రమణ్యం నవభారత్‌ పాఠశాలలో 10వ తరగతి, కృష్ణవేణి కళాశా లలో ఇంటర్మీడియట్‌, ఇంజనీరింగ్‌ కళాశాలలో బిట్స్‌ పిలానీ ఇంజనీరింగ్‌ పూర్తిచేశాడు. సుమారు 1500మంది యువ పారిశ్రామిక వేత్తలు హాజరు కానున్నారు. ప్రధానమంత్రి మోదీ, అమెరికా అధ్యక్షుడు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat