పేపర్ బాయ్ దర్శకుడు జయ శంకర్ ప్రస్తుతం తన రెండో సినిమా అరిని ప్రమోట్ చేసే పనిలో ఉన్నారు. అరి …
Read More »జ్యోతిబసు రికార్డును తిరగరాసే దమ్మున్న నాయకుడు కేసీఆర్.. కేటీఆర్
తెలంగాణ రాష్ట్రంలోని భూపాలపల్లి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గండ్ర సత్యనారాయణరావు, మంథని టీడీపీ ఇంచార్జ్ కర్రు నాగయ్య, రాజన్న సిరిసిల్ల జిల్లా టీడీపీ అధ్యక్షుడు నర్సింగరావు దాదాపు ఇవాళ పదివేల మంది కార్యకర్తలతో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. రాష్ట్ర ఐటీ , పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. బీహార్-జార్ఖండ్ విడిపోయినపుడు లాలూ పార్టీ …
Read More »