పేపర్ బాయ్ దర్శకుడు జయ శంకర్ ప్రస్తుతం తన రెండో సినిమా అరిని ప్రమోట్ చేసే పనిలో ఉన్నారు. అరి …
Read More »రెడ్డి సామాజిక వర్గంపై సంచలన వ్యాఖ్యలు చేసిన ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ..
ఏపీ అధికార పార్టీ ,అనంతపురం పార్లమెంట్ నియోజక వర్గ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు .ఆయన మాట్లాడుతూ ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో మంత్రులను డమ్మీలుగా మార్చేశారు అని సంచలన వ్యాఖ్యలు చేశారు .రాష్ట్రంలో మంత్రులకు సొంతంగా నిర్ణయాలు తీసుకునే స్వేచ్చ లేకుండాపోయింది .రాష్ట్రంలో పెత్తనం అంతా ముఖ్యమంత్రికే దక్కింది .. ఆయన ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు .కనీసం స్వతంత్రంగా మాట్లాడే అవకాశం ఉండటంలేదు అని …
Read More »