పేపర్ బాయ్ దర్శకుడు జయ శంకర్ ప్రస్తుతం తన రెండో సినిమా అరిని ప్రమోట్ చేసే పనిలో ఉన్నారు. అరి …
Read More »సిరిసిల్లాలో మంత్రి కేటీఆర్..సీఎం కేసీఆర్ పేరుతో కొత్త పథకానికి శ్రీకారం
రైతు సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రెండు పంటలకు ఎకరానికి రూ.8 వేలు పెట్టుబడి ఇస్తుందని అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇవాళ మంత్రి కేటీఆర్ పర్యటించారు. తంగళ్లపల్లి మండలం జిల్లెళ్ల నుంచి ముస్తాబాద్ వరకు రూ. 28 కోట్ల ఖర్చుతో నిర్మించనున్న రెండు వరసల రహదారికి, జిల్లెళ్లలో రూ. …
Read More »