Recent Posts

ఏపీలో ఘోర ప్రమాదం

ఏపీలోని గుంటూరులో ఘోర ప్రమాదం జరిగింది. పాతగుంటూరులోని మణి హోటల్‌ సెంటర్‌లో శనివారం మధ్యాహ్నం నాలుగంతస్తుల భవనం కుప్పకూలింది. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. కార్పొరేషన్‌ అధికారులు ఈ ప్రాంతంలో కొద్ది రోజులుగా రోడ్డు విస్తరణ పనులు చేపడుతున్నారు. అభివృద్ధి పనుల్లో భాగంగా రోడ్డుకు ఇరువైపులా మురికి కాలువల తవ్వకాలు జరిపారు. దీనిలో భాగంగా పసుపులేటి నరసింహారావుకు చెందిన భవంతి ముందు భాగంలో మురికి కాలువ తవ్వకాలు …

Read More »

మీకు చుండ్రు ఉందా ..అయితే ఇలా చేయండి ..!

ప్రస్తుత రోజుల్లో స‌హ‌జంగా అందరికి కాకపోయిన చాలా మందికి చుండ్రు స‌మ‌స్య ఉంటుంది. మరి చలికాలంలో ఎక్కువగా చుండ్రు ఇబ్బంది ఎక్కువగా ఉంటుంది .అయితే ఈ కింది చిట్కాలను పాటిస్తే చుండ్రు నుండి ఉపసమనం లభిస్తుంది .అయితే ఆ చిట్కాలు ఏమిటో ఒక లుక్ వేద్దాం . అందులో భాగంగా మన జుట్టుకు వేడి చేసిన నూనెతో మసాజ్ చేస్తూ చుండ్రును అరికట్టవచ్చు .అంతే కాకుండా ప్రతిరోజూ రాత్రి పడుకునే …

Read More »

డిప్యూటీ స్పీకర్ పద్మాదేవందర్ రెడ్డి ఉదారత …

తెలంగాణ రాష్ట్ర శాసనసభ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవందర్ రెడ్డి తన గొప్ప మనస్సును చాటుకున్నారు .అందులో భాగంగా హైదరాబాద్ మహానగరంలోని చంపాపేట్‌లోని సామ నరసింహరెడ్డి గార్డెన్‌లో అమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 1111 మంది గర్భిణి స్త్రీలకు సామూహిక సీమంత వేడుక జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిలుగా హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి హాజరయ్యారు. గర్భిణిలకు పోషకాహారం అందించేందుకు ఆరోగ్యలక్ష్మీ పథకం అమలు చేస్తున్నామని నాయిని ఆమె …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat