పేపర్ బాయ్ దర్శకుడు జయ శంకర్ ప్రస్తుతం తన రెండో సినిమా అరిని ప్రమోట్ చేసే పనిలో ఉన్నారు. అరి …
Read More »జీఎస్టీలో తెలంగాణ గళం వినిపించి మాట నెగ్గించిన మంత్రి ఈటల
జీఎస్టీపై భయాలు క్రమంగా తొలిగిపోతున్నాయని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ అభిప్రాయపడ్డారు. అసోంలోని గువాహటిలో శుక్రవారం జరిగిన జీఎస్టీ కౌన్సిల్ 23వ సమావేశానికి హాజరైన ఈటల.. సమావేశ నిర్ణయాలు వినియోగదారులకు ఊరటనిచ్చేవిగా ఉన్నాయని చెప్పారు. పలు రకాల వస్తువులు, సేవలపై పన్నులను తగ్గించాలని తెలంగాణతోపాటు పలు రాష్ట్రాలు కేంద్రంపై తెచ్చిన వత్తిడి ఫలించిందన్నారు. ఈ క్రమంలోనే గ్రానైట్పై పన్నుభారం తగ్గిందని చెప్పారు. ప్రతి ఒక్కరు పన్నులను చెల్లించేలా ఆచరణాత్మక …
Read More »