పేపర్ బాయ్ దర్శకుడు జయ శంకర్ ప్రస్తుతం తన రెండో సినిమా అరిని ప్రమోట్ చేసే పనిలో ఉన్నారు. అరి …
Read More »నేతన్నను ఆదుకునేందుకు రూ.1,270 కోట్లు..కేటీఆర్
రాష్ట్రంలోని చేనేత కార్మికులను ఆదుకునేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. చేనేతను ఆదుకునేందుకు రూ.1,270 కోట్లు కేటాయించామని కేటీఆర్ వెల్లడించారు. ఇవాళ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సందర్భంగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి కేటీఆర్ సమాధానమిచ్చారు. చేనేత రంగం గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు చేయూతనిస్తుందని..నూలు, సిల్క్, డై, ఉన్ని రసాయనాల సబ్సిడీని 40 శాతానికి పెంచామని కేటీఆర్ తెలిపారు. సబ్సిడీ కోసం రూ.100 కోట్ల కేటాయించినట్లు పేర్కొన్నారు. …
Read More »