Recent Posts

మెట్రో ట్రెయిన్‌లో ప్రయాణించిన మంత్రి కేటీఆర్, గవర్నర్

తెలుగు రాష్ట్రాల  గవర్నర్ నరసింహన్ ,రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల శాఖ మంత్రి  మంత్రి కేటీఆర్ ఇవాళ మెట్రో ట్రెయిన్‌లో ప్రయాణించారు. ఎస్‌ఆర్ నగర్ నుంచి మియాపూర్‌కు మెట్రో రైలులో వచ్చారు. వీరి వెంట మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ఉన్నారు. అనంతరం మియాపూర్ మెట్రో రైలు డిపోను మంత్రి కేటీఆర్, గవర్నర్ నరసింహన్ సందర్శించారు.మెట్రో ప్రాజెక్టు పనులను కూడా గవర్నర్‌ సమీక్షించారు. నవంబర్‌ 28వ తేదీన ప్రధాని మోదీ చేతుల …

Read More »

ఘోరం… 9 మంది విద్యార్థులు అక్కడికక్కడే ప్రాణాలు

పంజాబ్‌లో ఘోరం జరిగింది. భటిండా జిల్లా బుచోమండి వద్ద రోడ్డుపక్కన ఉన్న యువకులపైకి లారీ దూసుకెళ్లింది. బుధవారం ఉదయం జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో తొమ్మిది మంది మృత్యువాత పడ్డారు. పలువురికి గాయాలయ్యాయి. ఉదయం 8.15 గంటల సమయంలో జరిగినట్టు తెలుస్తోంది. దట్టంగా అలుముకున్న పొగమంచు.. వాహన డ్రైవర్‌ నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రమాదం జరిగింది. కళాశాల, కోచింగ్‌ క్లాస్‌లకు వెళ్తున్న విద్యార్థుల బస్సులో సాంకేతికలోపం తలెత్తడంతో ఆగిపోయింది. …

Read More »

నాగచైతన్యపై సమంతకు అనుమానం…. మారలేదు…ఇక ఎప్పటికి మారడన్న నమ్మకం ఉదంట..?

టాలీవుడ్ హీరో అక్కినేని నాగర్జున వారసుడు నాగచైతన్య, హీరోయిన్ సమంతలకు వివాహమై సరిగ్గా నెల రోజులవుతోంది. స్నేహితుడిగా, శ్రేయోభిలాషిగా ముందు నుంచి నాగచైతన్య సమంతతో బాగా కలివిడిగా ఉండేవారు. మనం సినిమాతో ఇద్దరి మధ్య ప్రేమ చిగురించి అది కాస్త పెళ్ళి వరకు దారితీసింది. రెండు కుటుంబాలు ఒప్పుకోవడంతో అట్టహాసంగా నెలరోజుల క్రితమే వీరి వివాహమైంది. ముందు నుంచి సమంతకు నాగచైతన్య వంట చేసి మరీ పెట్టేవాడు. తనకు వంట …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat