పేపర్ బాయ్ దర్శకుడు జయ శంకర్ ప్రస్తుతం తన రెండో సినిమా అరిని ప్రమోట్ చేసే పనిలో ఉన్నారు. అరి …
Read More »సాహో హీరోయిన్.. రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే షాకే..!
బాహుబలి సిరీస్ చిత్రాల తర్వాత డార్లింగ్ ప్రభాస్ చేస్తున్న చిత్రం సాహో. ఇక ఈ సినిమాలో హీరోయిన్ కోసం వేట చాలా రోజులు జరిగింది. కన్నడ బ్యూటీ రష్మిక మందనా, బాలీవుడ్ హీరోయిన్స్ దీపికా పదుకునే, పరిణీతి చోప్రాలను సంప్రదించారు. అయితే వీరందరూ కాకుండా శ్రద్ధ కపూర్ కి ఈ అవకాశం వరించింది. ఆషికి -2 చిత్రంలో శ్రద్ధ కపూర్ నటనను మెచ్చి డైరక్టర్ సుజీత్ ఈమెను సెలక్ట్ చేశారు. …
Read More »