పేపర్ బాయ్ దర్శకుడు జయ శంకర్ ప్రస్తుతం తన రెండో సినిమా అరిని ప్రమోట్ చేసే పనిలో ఉన్నారు. అరి …
Read More »జగన్ పై దుర్వార్తలు.. మరీ ఇంత దిగజారాలా..?
ఏపీ ప్రధాన ప్రతిపక్షం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప పాదయాత్రలో రెండో రోజు జగన్ ఇచ్చిన హామీకి ఓ వృద్ధురాలు షాక్కు గురికాగా, అక్కడున్న ప్రజలు అయోమయానికి లోనయ్యారంటూ చంద్రబాబు అనుకూల ఎల్లో మీడియా వారు.. పుల్కా వార్తలు వాడ్చి వడ్డిస్తున్నారు. అసలు విషయం ఏంటంటే జగన్ చేపట్టిన పాదయాత్రలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో ఒక అవ్వ.. నాకు భర్త లేడు, పిల్లలు లేరు.. ఎవ్వరు లేరు,ఒంటరిదానిని …
Read More »