పేపర్ బాయ్ దర్శకుడు జయ శంకర్ ప్రస్తుతం తన రెండో సినిమా అరిని ప్రమోట్ చేసే పనిలో ఉన్నారు. అరి …
Read More »సర్కారు పిలుపుతో….ద్వితీయ శ్రేణి నగరాల బాటపట్టిన సీఐఐ
హైదరాబాద్తో పాటు ద్వితీయ శ్రేణి నగరాల్లో ఐటీని విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వ సూచన నేపథ్యంలో ఇందుకు తగినట్లుగా సీఐఐ తెలంగాణ ముందడుగు వేసింది. హైదరాబాద్ తర్వాత ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న వరంగల్లో విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించింది. నిట్ వరంగల్తో పాటు, కిట్స్ కాలేజీ వరంగల్లో కెరీర్ గైడెన్స్ సెషన్స్ను నిర్వహించి పరిశ్రమలో ఉన్న నూతన అవకాశాలు, ఇతర ప్రత్యామ్నాయాల గురించి వివరించారు. ఈ సందర్భంగా సీఐఐ తెలంగాణ …
Read More »