Recent Posts

ఒప్పో ఆర్11ఎస్, ఆర్11ఎస్ ప్లస్ విడుదల

ఒప్పో సంస్థ ‘ఆర్11ఎస్, ఆర్11ఎస్ ప్లస్’ పేరిట రెండు నూతన స్మార్ట్‌ఫోన్లను తాజాగా విడుదల చేసింది. ఈ రెండు ఫోన్లు వరుసగా రూ.29,350, రూ.36,190 ధరలకు వినియోగదారులకు ఈ నెల 24వ తేదీ నుంచి లభ్యం కానున్నాయి. ఒప్పో ఆర్11ఎస్ ఫీచర్లు ఇవే … 6.01 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ అమోలెడ్ డిస్‌ప్లే, 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 660 ప్రాసెసర్, 4 …

Read More »

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ నేతల నీచచరిత్రను బయటపెట్టిన మంత్రి హరీష్

తెలంగాణ  రాష్ట్రంలో ఉనికి కోల్పోతామనే భయంతో కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రాజెక్టులపై కోర్టుల్లో తప్పుడు కేసులు నమోదు చేస్తున్నరని రాష్ట్ర భారీనీటిపారుదలశాఖ మంత్రి హరీష్‌రావు అన్నారు. సిద్దిపేట నియోజకవర్గంలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి హరీష్‌రావు ఇవాళ  ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ప్రజావిశ్వాసం కోల్పోయిందన్నారు. తప్పుడు విమర్శలు చేస్తూ ఉనికిని చాటుకునేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తున్నరని తెలిపారు. చనిపోయిన వారి పేర్లతో కేసులు వేసిన …

Read More »

రైళ్లలో ప్రయాణించే వారికి శుభవార్త…

దేశంలోని రాజధాని, శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో ప్రయాణించే వారికి శుభవార్త. ఈ రైళ్లు.. ప్రయాణ సమయం కన్నా గంటకుపైగా ఆలస్యంగా నడిస్తే, ప్రయాణికులకు ఆ సమాచారం సంక్షిప్త సందేశం రూపంలో వారి మొబైల్‌ ఫోన్లకు వస్తుంది. ప్రస్తుతం నిరీక్షణ జాబితాలో ఉన్న వారికి బెర్త్‌ ఖరారైతే ఎస్‌ఎంఎస్‌ వస్తోంది. అయితే నేటి నుంచి రాజధాని, శతాబ్ది రైళ్లలో ప్రయాణించేవారికి ఈ సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు రైల్వే మంత్రిత్వశాఖకు చెందిన సీనియర్‌ అధికారి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat