పేపర్ బాయ్ దర్శకుడు జయ శంకర్ ప్రస్తుతం తన రెండో సినిమా అరిని ప్రమోట్ చేసే పనిలో ఉన్నారు. అరి …
Read More »28న మెట్రో ప్రారంభం.. స్పష్టం చేసిన మహమూద్ అలీ
ఈ నెల 28న మెట్రోరైల్ను ప్రారంభిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. హైదరాబాద్ నగరవాసులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న మెట్రో ప్రారంభోత్సవంపై ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ స్పష్టమైన ప్రకటన చేశారు. పట్టణ రవాణా వ్యవస్థపై ఈ రోజు హైదరాబాద్లోని హెచ్ఐసీసీలో జరుగుతోన్న అంతర్జాతీయ సదస్సు జరుగుతోంది. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్రమంత్రి హరిదీప్సింగ్ పూరి, వివిధ దేశాల నుంచి వచ్చిన 1000 మంది ప్రతినిధులు హాజరైయ్యారు …
Read More »