Recent Posts

రైల్వే ప్రయాణికులకు శుభవార్త అందించిన… రైల్వే శాఖ

రైల్వే ప్రయాణికులకు రైల్వే శాఖ శుభవార్త అందించింది. ఐర్‌సీటీసీలో తమ ఖాతాలకు ఆధార్‌ అనుసంధానం చేసుకున్న ప్రయాణికులు ఒకే నెలలో ఇకపై 12 టికెట్లు వరకు బుక్‌ చేసుకునే సౌలభ్యం కల్పిస్తోంది. ఇంతకుముందు ఈ సంఖ్య 6గా ఉండేది. అక్టోబర్‌ 26 నుంచి ఈ విధానం అమల్లోకి వచ్చినట్లు ఐఆర్‌సీటీసీ అధికారులు వెల్లడించారు. దీని ద్వారా తమ ఐఆర్‌సీటీసీ ఖాతాలకు ఆధార్‌ అనుసంధానం చేసుకునే వారి సంఖ్య పెరుగుతుందని పేర్కొన్నారు. …

Read More »

ఓ మగాడిని నమ్మి వస్తే… ఇలా చేయ్యడం దారుణం

ఓ మగాడిని నమ్మి వస్తే అతడు అర్ధంతరంగా వదిలేశాడు. దీంతో మనస్తాపానికి గురై వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన పిడుగురాళ్ల పట్టణంలోని 10వ వార్డులో గురువారం చోటు చేసుకుంది. వివరాలు…దాచేపల్లి మండలం తంగెడ గ్రామానికి చెందిన పి. సంధ్యారాణి(27) భర్తతో విడాకులు తీసుకుని పుట్టింట్లోనే ఉంటోంది. ఈ క్రమంలో ముత్యాలంపాడు గ్రామానికి చెందిన అనుదీప్‌ పరిచయమయ్యాడు. అతడితో కలసి పిడుగురాళ్లలో ఉంటోంది. ఇటీవల సంధ్యారాణితో గొడవపడి చేయి చేసుకుని వెళ్లిపోయాడు. అతడు …

Read More »

రెచ్చిపోయిన రెజినా ..

రెజినా ఒకప్పుడు తన అందాలతో వరస సినిమాల్లో టాలీవుడ్ సినిమా ప్రేక్షకులను ,యువతను ఎంతగానో ఆకట్టుకున్న ముద్దుగుమ్మ .చూడటానికి బక్కగా ఉన్న కానీ అందాలను ఆరబోయడంలో తనకు సాటి తానే అని నిరూపించుకుంది అమ్మడు .ఆ తర్వాత అవకాశాలు లేకపోయిన కానీ హాట్ హాట్ ఫోటో షూట్లతో వార్తలోకి ఎక్కిన అందాల రాక్షసి తాజాగా యంగ్ హీరో నారా రోహిత్ కథానాయకుడిగా దర్శకుడు పవన్ మల్లెల తెర కెక్కిస్తున్న లేటెస్ట్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat