Recent Posts

మధిర న‌గ‌ర‌ పంచాయతీకి రూ15కోట్లు..మంత్రి కేటీఆర్

మధిర నగర పంచాయితీకి కొత్త కళను అందించేందుకు ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్న‌ట్లు మంత్రులు కేటీఆర్ , తుమ్మ‌ల నాగేశ్వ‌ర్ రావులు తెలిపారు. ఈ రోజు హైదరాబాదులోని బేగంపేట్ క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఎంపీ  పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి , ఎమ్మెల్సీ, నగర పంచాయతీ చైర్మ‌న్లు, వార్డు స‌భ్యుల‌తో సమావేశమయ్యారు. మధిరకు కొత్త కళను అందించేందుకు రూ.15 కోట్ల రూపాయల ప్రత్యేక నిధులను మున్సిపల్ శాఖ తరపున ఇవ్వనున్నట్లు ఈ స‌మావేశంలో మంత్రి …

Read More »

డీడీసీఏ అత్యుత్సాహం ..

టీంఇండియా ,కివీస్ ల మధ్య నేడు జరిగే తొలి ట్వంటీ20 మ్యాచ్‌కు దేశ రాజధాని ఢిల్లీ నగరంలోని ఫిరోజ్‌ షా కోట్ల స్టేడియంలోని టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్‌ ద్వారం స్వాగతం పలకనుంది. ఈ స్టేడియంలోని రెండో గేట్‌కు మాజీ డాషింగ్‌ ఓపెనర్‌ వీరూ పేరు పెట్టిన విషయం తెలిసిందే. నిన్న మంగళవారం ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ) ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది. అయితే …

Read More »

ప్రయాణికుల సౌకర్యార్థం స్పెషల్ ట్రైన్స్ ..

రైళ్ళలో జర్నీలు చేసే ప్రయాణికుల సౌకర్యార్థం కాచిగూడ-విశాఖపట్నం, విశాఖపట్నం-తిరుపతి, తిరుపతి-కాచిగూడ మార్గాల్లో 12 ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్టు దక్షిణమధ్యరైల్వే ముఖ్య ప్రజాసంబంధాల అధికారి ఎం.ఉమాశంకర్‌కుమార్‌ తెలిపారు. కాచిగూడ-విశాఖపట్నం స్పెషల్‌ (రైల్‌ నెంబర్‌: 07016) కాచిగూడ నుంచి నవంబరు 7, 14, 21, 28వ తేదీల్లో సాయంత్రం 6.45 గంటలకు బయల్దేరి, మరుసటి రోజు ఉదయం 7.50 గంటలకు విశాఖపట్నం చేరుతుంది. విశాఖపట్నం-తిరుపతి స్పెషల్‌ (రైల్‌ నెంబర్‌: 07488) విశాఖపట్నం నుంచి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat