Recent Posts

జనవరి 1 నుంచి కొత్త పాస్ పుస్తకాలు..సీఎం కేసీఆర్

తెలంగాణ రాష్ట్రంలో భూ రికార్డుల ప్రక్షాళన ఈ ఏడాది డిసెంబర్ 31 నాటికి ముగుస్తుందని.. జనవరి 1 నుంచి రైతులకు కొత్త పాస్ పుస్తకాలు ఇవ్వనున్నట్లుమ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. వ్యవసాయశాఖ, రాష్ట్రస్థాయి బ్యాంకు అధికారులతో సీఎం కేసీఆర్ ఇవాళ సమావేశమయ్యారు. భేటీ సందర్భంగా కేసిఆర్ మాట్లాడుతూ .. ఎక్కడా రూపాయి ఖర్చు పెట్టుకుండా, ఆఫీసుల చుట్టూ తిరిగే ఇబ్బంది లేకుండా వ్యవసాయ భూముల క్రయ విక్రయాలకు సంబంధించి కొత్త …

Read More »

కలెక్టరేట్‌లో దంపతుల ఆత్మహత్యాయత్నం…ఏం జరగింది

 మధ్యాహ్న భోజన ఏజెన్సీని తొలగించడంతో పాటు గ్రామ బహిష్కరణ చేశారనే మనస్తాపంతో నిజామాబాద్‌ కలెక్టరేట్‌ ఆవరణలో సోమవారం దంపతులు ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. నిజామాబాద్‌ జిల్లా ముప్కాల్‌ మండలం రెంజర్ల గ్రామానికి చెందిన దంపతులు మట్టెల రమేశ్, సునీత గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో 12 సంవత్సరాలుగా మధ్యాహ్న భోజన ఏజెన్సీని నిర్వహిస్తున్నారు. అయితే రెండు నెలల క్రితం భోజన ఏజెన్సీని తొలగించామని, పాఠశాలకు …

Read More »

దాని దెబ్బకు సొరంగం కుప్పకూలి.. 200 మంది మృతి!

ప్రపంచ దేశాల హెచ్చరికలు బేఖాతరు చేస్తూ.. ఉత్తర కొరియా ఇటీవల హైడ్రోజన్‌ బాంబును పరీక్షించిన సంగతి తెలిసిందే. హైడ్రోజన్‌ బాంబు పరీక్ష సందర్భంగా సమీపంలోని ఓ సొరంగం కుప్పకూలి.. 200 మంది చనిపోయినట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది. ఉత్తర కొరియా ఈశాన్య ప్రాంతమైన పంగ్యే-రీ ప్రాంతంలో గత నెల కిమ్‌ జాంగ్‌ ఉన్‌ సర్కారు హైడ్రోజన్‌ అణుబాంబు పరీక్షించింది. కొరియా చేపట్టిన ఆరో అణ్వాయుధ పరీక్షల్లో భాగంగా సెప్టెంబర్‌ 3న …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat