Recent Posts

రాష్ట్ర డీజీపీగా మహిళా ఐపీఎస్‌ అధికారి…

కర్ణాటకలో తొలిసారిగా ఆ  రాష్ట్ర డీజీపీగా  మహిళా ఐపీఎస్‌ అధికారి నియమితులు కానున్నారు. ప్రస్తుత డీజీపీ రూపక్‌ కుమార్‌ దత్తా ఈ రోజు మంగళవారం పదవీ విరమణ పొందారు. దీంతో ఆయన స్థానంలో నీలమణి రాజును నియమించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, హోంమంత్రి రామలింగారెడ్డి సంయుక్తంగా నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. 1993 బ్యాచ్‌కు చెందిన నీలమణి రాజు స్వస్థలం ఉత్తరాఖండ్‌ రాష్ట్రం కావడం గమనార్హం .

Read More »

టీంఇండియా చేతిలో పాక్ భవిష్యత్తు ..

రేపటి నుండి టీం ఇండియా ,కివీస్ ల మధ్య జరగనున్న మూడు టీ 20ల సిరీస్ లో భాగంగా దేశ రాజధాని నగరంలోని ఫిరోజ్ షా కోట్ల మైదానంలో రేపు రాత్రి గం.7.00 ని.లకు మొదటి టీ 20 ఆరంభం కానుంది. ప్రస్తుతం వన్డే సిరీస్ ను గెలిచి మంచి ఊపు మీద ఉన్న విరాట్ కోహ్లి నేతృత్వంలోని టీమిండియా ఇప్పుడు టీ 20 సిరీస్ పై కన్నేసింది. ఇప్పటివరకూ …

Read More »

హిమాచల్‌ ప్రదేశ్‌ బీజేపీ సీఎం అభ్యర్ధి ఖరారు

వచ్చే నెల నవంబర్ తొమ్మిదో తారీఖున హిమాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న సంగతి తెల్సిందే .మరో కొద్ది రోజుల్లో జరగనున్న ఈ ఎన్నికల్లో గెలిచి అధికార పగ్గాలు చేపట్టేందుకు బీజేపీ విశ్వప్రయత్నం చేస్తుంది . అందులో భాగంగా అధికారంలోకి వస్తే తమ పార్టీ తరపున పాలన కొనసాగించే సీఎం అభ్యర్థిపై కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ప్రేమ్‌ కుమార్‌ ధుమల్‌ను ఆ పార్టీ తరపున సీఎం …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat