పేపర్ బాయ్ దర్శకుడు జయ శంకర్ ప్రస్తుతం తన రెండో సినిమా అరిని ప్రమోట్ చేసే పనిలో ఉన్నారు. అరి …
Read More »జీహెచ్ఎంసీలో వేగంగా అభివృద్ధి పనులు..మంత్రి కేటీఆర్
శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో నగర అభివృద్ధిపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు కేటీఆర్ సమాధానమిచ్చారు. జీహెచ్ఎంసీలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. స్వచ్ఛ భారత్, స్వచ్ఛ తెలంగాలలో భాగంగా పారిశుద్ధ్యం అనే అంశాన్ని కీలకంగా తీసుకున్నామని తెలిపారు. టౌన్ ప్లానింగ్ నిబంధనల ప్రకారం.. పెట్రోల్ బ్యాంకుల్లో టాయిలెట్లు కట్టాలని ఉంది. బంక్ సిబ్బందికి మాత్రమే కాకుండా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉంటుందని ఆ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. అయితే తెలంగాణ …
Read More »