Recent Posts

ఏపీలో రాష్ట్రంలో ప్రజాకంఠక పాలన సాగుతోంది

రాష్ట్రంలో ప్రజాకంఠక పాలన సాగుతోందని ఈ పరిస్థితుల్లో రాజన్న రాజ్యం కోసం ‘వైఎస్సార్‌ కుటుంబం’లో భాగస్వామ్యమై సుపరిపాలనకు నాంది పలకాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు పిలుపునిచ్చారు. ఆదివారం అనంతపురం 39వ డివిజన్‌ లక్ష్మీనగర్‌లోని జన్మభూమినగర్‌లో ‘వైఎస్సార్‌ కుటుంబం’ కార్యక్రమం నిర్వహించారు. అనంతపురం అర్బన్‌ నియోజకవర్గ సమన్వయకర్త నదీం అహమ్మద్‌ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ అనంత వెంకట రామిరెడ్డి, ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి, …

Read More »

రామ్ కూడా లోక‌ల్ బాయ్ కాబోతున్నాడా..?

టాలీవుడ్ ఎన‌ర్జిటిక్ రామ్ త‌న కెరీర్ లోనే కూల్ అండ్ కామ్‌గా క‌నిపించే పాత్ర‌లో న‌టించిన నేను శైల‌జ చిత్రాన్ని తిరుమ‌ల కిషోర్ ద‌ర్శ‌క‌త్వ వ‌హించారు. ఇక ఆ చిత్రం డీసెంట్ హిట్ కొట్టిన సంగ‌తి తెలిసిందే. ఆ తర్వాత తనకు అలవాటయిన స్టయిల్లో హైపర్ చేసినా రొటీన్ కంటెంటే కావడంతో ప్రేక్షకులు తిప్పికొట్టారు. దీంతో కొంత టైం గ్యాప్ తీసుకుని మరోసారి తిరుమల కిషోర్ దర్శకత్వంలో ఉన్నది ఒకటే …

Read More »

అసెంబ్లీ సమావేశాల్లో మంత్రి కేటీఆర్ ,టీడీపీ ఎమ్మెల్యే సండ్ర మధ్య ఆసక్తికర సంభాషణలు .

తెలంగాణ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నుంచి టీడీఎల్పీ మాజీ నేత రేవంత్ రెడ్డితోపాటు పలువురు నేతలు, భారీ ఎత్తును కార్యకర్తలు కాంగ్రెస్ చేరుతున్న నేపథ్యంలో అసెంబ్లీలో ఈ రోజు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు, టీటీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యల మధ్య ఆసక్తికర సంభాషణ చోటు చేసుకుంది.రేవంత్ రెడ్డి తన నివాసంలో ఆయనతో వచ్చే పలువురు టీడీపీ నేతలు, కార్యకర్తలతో భేటీ అయిన విషయం తెలిసిందే. అంతేగాక, …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat