Recent Posts

మఠంలోని బెడ్ రూంలో నటితో స్వామీజీ రాసలీలలు…వీడియో సోషల్ మీడియా, టీవీలల్లో వైరల్

బెంగళూరు నగర శివార్లలోని యలహంక సమీపంలోని హుణసమారణహళ్ళిలోని మద్దేవణపుర మఠంలో స్వామీజీ ఒక నటితో రాసలీలలు జరుపుతున్న వీడియో గురువారం వెలుగులోకి వచ్చింది. మఠంలోని బెడ్ రూంలో నటితో స్వామీజీ రాసలీలలు జరుపుతున్న సమయంలో రహస్యంగా వీడియో తీసి దానిని గురువారం విడుదల చేశారు. 500 ఏళ్ల చరిత్ర, మూడు వేల ఎకరాలు భూములు, వేల కోట్ల రూపాయల విలువైన ఆస్తులు ఉన్న మద్దేవణపుర మఠాధిపతి శివాచార్య స్వామీజీ కుమారుడు …

Read More »

నవంబర్‌ 6 నుంచి వైఎస్‌ జగన్‌ పాదయాత్ర-పాదయాత్రకు ప్రజాసంకల్పంగా నామకరణం..!

  వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ విస్తృతస్థాయి సమావేశం ముగిసింది . వచ్చే నెల ( నవంబర్‌ ) 6 నుంచి ఆరు నెలలపాటు  ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టనున్న పాదయాత్రకు…ప్రజాసంకల్పంగా నామకరణ చేశారు. మొత్తం  ఆరు నెలల పాటు 13 జిల్లాల్లో 125 నియోజకవర్గాల్లో 3వేల కిలోమీటర్ల మేర జగన్‌ పాదయాత్ర చేయనున్నారు. పాదయాత్ర నేపథ్యంలో పార్టీ ప్రణాళిక,  …

Read More »

చలో అసెంబ్లీ ఎందుకు..? మంత్రి తలసాని సూటి ప్రశ్న

చలో అసెంబ్లీ ఎందుకు? అని కాంగ్రెస్ నేతలను రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్  ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతలకు వ్యూహం లేదని మంత్రి తలసాని అన్నారు .అనంతరం  ఆయన మాట్లాడుతూ… .తెలంగాణ టీడీపీ సంక్షోభం ఆ పార్టీ అంతర్గత వ్యవహారమన్నారు. 2019లో ఒంటరిగా పోటీచేసి వందసీట్లకు పైగా గెలుస్తామని మంత్రి తలసాని పేర్కొన్నారు.యనమలకు కాంట్రాక్టులు ఎక్కడిచ్చామో చెప్పలేదన్నారు.సీఎం కేసీఆర్  పక్క రాష్ట్రానికి వెళ్లినప్పుడు నాయకులు మర్యాదపూర్వకంగా కలవడాన్ని తప్పుబట్టడం సరికాదని  అన్నారు.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat